Hi Friends, this is the new version of Trinadha Vratham. We have moderated all the the printing mistakes. We hope it will definitely useful to all the devotees. Om Trinadhaya Namaha.
The tribal dances represent the rich cultures of Chhattisgarh. Dances are the chief means of the celebration of the tribals. These folk dances also represent the community affairs, characterized by robustness and earthiness. These dance groups are mainly the group dances which involve complex footwork.It is always wonderful to watch the dancers moving are in a line, gyrating in a circle, always in the anti-clock direction.
Jap Ji Sahib is come in the begining of the Guru Granth Sahib and Jap ji sahb is also a part of nitnem bani which is read early in the morning Jap ji sahib is written by Guru Nanak Dev Ji .
SUVARNA RADHAKRISHNA
M.Tech , M.A ( Astrology)
Executive Engineer /Advanced Stellar Astrologer
Sri Guru Critical Care Astrology Study Center
https://www.facebook.com/suvarna.radhaakrishna
The tribal dances represent the rich cultures of Chhattisgarh. Dances are the chief means of the celebration of the tribals. These folk dances also represent the community affairs, characterized by robustness and earthiness. These dance groups are mainly the group dances which involve complex footwork.It is always wonderful to watch the dancers moving are in a line, gyrating in a circle, always in the anti-clock direction.
Jap Ji Sahib is come in the begining of the Guru Granth Sahib and Jap ji sahb is also a part of nitnem bani which is read early in the morning Jap ji sahib is written by Guru Nanak Dev Ji .
SUVARNA RADHAKRISHNA
M.Tech , M.A ( Astrology)
Executive Engineer /Advanced Stellar Astrologer
Sri Guru Critical Care Astrology Study Center
https://www.facebook.com/suvarna.radhaakrishna
Special costumes and accessories are made for such dance forms and the rapid movements combined with perfect synchronisation will leave you mesmerised.
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...PritamPriyambadSahoo
Architecture In Heritage Places Of Odisha And Maharashtra a Maths Art Integrated Project of CBSE Class 10.
A PowerPoint presentation Made By Pritam Priyambad Sahoo
For any queries, mail at pritamsahoo.edu@gmail.com
Thank You! :)
NCERT Class 7 Hindi Vasant Shabd Kosh
NCERT Class 7 Hindi Vasant Chapter 20 Viplav Gayan
NCERT Class 7 Hindi Vasant Chapter 19 Ashram ka anumanit vya
NCERT Class 7 Hindi Vasant Chapter 18 Sangharsh ke karan
NCERT Class 7 Hindi Vasant Chapter 17 Veer Kunwar Singh
NCERT Class 7 Hindi Vasant Chapter 16 Bhor aur Barkha
NCERT Class 7 Hindi Vasant Chapter 15 Neelkanth
NCERT Class 7 Hindi Vasant Chapter 14 Khaanpan ki badalti tasveer
NCERT Class 7 Hindi Vasant Chapter 13 Ek Tinka
NCERT Class 7 Hindi Vasant Chapter 12 Kancha
NCERT Class 7 Hindi Vasant Chapter 11 Raheem Ke Dohe
NCERT Class 7 Hindi Vasant Chapter 10 Apoorv Anubhav
NCERT Class 7 Hindi Vasant Chapter 9 Chidiya ki Bachchi
NCERT Class 7 Hindi Vasant Chapter 8 Shaam ek Kisan
NCERT Class 7 Hindi Vasant Chapter 7 Papa Kho Gaye
NCERT Class 7 Hindi Vasant Chapter 6 Rakt aur hamara shareer
NCERT Class 7 Hindi Vasant Chapter 5 Mithaiwala
NCERT Class 7 Hindi Vasant Chapter 4 Kathputli
NCERT Class 7 Hindi Vasant Chapter 3 Himalya ki betiyan
NCERT Class 7 Hindi Vasant Chapter 2 Dadi ma
NCERT Class 7 Hindi Vasant Chapter 1 Hum Panchi Unmukt Gagan ke
NCERT Class 7 Hindi Durva Chapter 18 Hum Honge Kamyab Ek Din
NCERT Class 7 Hindi Durva Chapter 17 Maut ka Pahad
NCERT Class 7 Hindi Durva Chapter 16 Mitti Ki Murtiyan
NCERT Class 7 Hindi Durva Chapter 15 Geet
NCERT Class 7 Hindi Durva Chapter 14 Pani aur Dhoop
NCERT Class 7 Hindi Durva Chapter 13 Nrityangna Sudha Chandran
NCERT Class 7 Hindi Durva Chapter 12 Shaheed Jhalkaribai
NCERT Class 7 Hindi Durva Chapter 11 Pongal
NCERT Class 7 Hindi Durva Chapter 10 Hum Dharti Ke Laal
NCERT Class 7 Hindi Durva Chapter 9 Vishveshrai
NCERT Class 7 Hindi Durva Chapter 8 Kabuliwala
NCERT Class 7 Hindi Durva Chapter 7 Pustaken jo amar hain
NCERT Class 7 Hindi Durva Chapter 6 Garo
NCERT Class 7 Hindi Durva Chapter 5 Thodi Dharti Paun
NCERT Class 7 Hindi Durva Chapter 4 Gubbare par cheetah
NCERT Class 7 Hindi Durva Chapter 3 Mein hoon robot
NCERT Class 7 Hindi Durva Chapter 2 Sabse Sundar Ladki
NCERT Class 7 Hindi Durva Chapter 1 Chidiya aur Churungun
NCERT Class 7 Hindi Bal Mahabharat
NCERT Class 7 Hindi Bal Mahabharat Prashan Uttar
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in IndiaState Express
There are locations those one of the best destinations that feature in Odisha tribal tour package offered by tour operators in India. A tour to these places would be the best way to immerse you in the tribal life of India.
Read More: http://stateexpressindia.com/blog/tribal-life-in-odisha-nagaland-and-arunachal-pradesh-in-india
Special costumes and accessories are made for such dance forms and the rapid movements combined with perfect synchronisation will leave you mesmerised.
Architecture In Heritage Places Of Odisha And Maharashtra | Art Integrated Pr...PritamPriyambadSahoo
Architecture In Heritage Places Of Odisha And Maharashtra a Maths Art Integrated Project of CBSE Class 10.
A PowerPoint presentation Made By Pritam Priyambad Sahoo
For any queries, mail at pritamsahoo.edu@gmail.com
Thank You! :)
NCERT Class 7 Hindi Vasant Shabd Kosh
NCERT Class 7 Hindi Vasant Chapter 20 Viplav Gayan
NCERT Class 7 Hindi Vasant Chapter 19 Ashram ka anumanit vya
NCERT Class 7 Hindi Vasant Chapter 18 Sangharsh ke karan
NCERT Class 7 Hindi Vasant Chapter 17 Veer Kunwar Singh
NCERT Class 7 Hindi Vasant Chapter 16 Bhor aur Barkha
NCERT Class 7 Hindi Vasant Chapter 15 Neelkanth
NCERT Class 7 Hindi Vasant Chapter 14 Khaanpan ki badalti tasveer
NCERT Class 7 Hindi Vasant Chapter 13 Ek Tinka
NCERT Class 7 Hindi Vasant Chapter 12 Kancha
NCERT Class 7 Hindi Vasant Chapter 11 Raheem Ke Dohe
NCERT Class 7 Hindi Vasant Chapter 10 Apoorv Anubhav
NCERT Class 7 Hindi Vasant Chapter 9 Chidiya ki Bachchi
NCERT Class 7 Hindi Vasant Chapter 8 Shaam ek Kisan
NCERT Class 7 Hindi Vasant Chapter 7 Papa Kho Gaye
NCERT Class 7 Hindi Vasant Chapter 6 Rakt aur hamara shareer
NCERT Class 7 Hindi Vasant Chapter 5 Mithaiwala
NCERT Class 7 Hindi Vasant Chapter 4 Kathputli
NCERT Class 7 Hindi Vasant Chapter 3 Himalya ki betiyan
NCERT Class 7 Hindi Vasant Chapter 2 Dadi ma
NCERT Class 7 Hindi Vasant Chapter 1 Hum Panchi Unmukt Gagan ke
NCERT Class 7 Hindi Durva Chapter 18 Hum Honge Kamyab Ek Din
NCERT Class 7 Hindi Durva Chapter 17 Maut ka Pahad
NCERT Class 7 Hindi Durva Chapter 16 Mitti Ki Murtiyan
NCERT Class 7 Hindi Durva Chapter 15 Geet
NCERT Class 7 Hindi Durva Chapter 14 Pani aur Dhoop
NCERT Class 7 Hindi Durva Chapter 13 Nrityangna Sudha Chandran
NCERT Class 7 Hindi Durva Chapter 12 Shaheed Jhalkaribai
NCERT Class 7 Hindi Durva Chapter 11 Pongal
NCERT Class 7 Hindi Durva Chapter 10 Hum Dharti Ke Laal
NCERT Class 7 Hindi Durva Chapter 9 Vishveshrai
NCERT Class 7 Hindi Durva Chapter 8 Kabuliwala
NCERT Class 7 Hindi Durva Chapter 7 Pustaken jo amar hain
NCERT Class 7 Hindi Durva Chapter 6 Garo
NCERT Class 7 Hindi Durva Chapter 5 Thodi Dharti Paun
NCERT Class 7 Hindi Durva Chapter 4 Gubbare par cheetah
NCERT Class 7 Hindi Durva Chapter 3 Mein hoon robot
NCERT Class 7 Hindi Durva Chapter 2 Sabse Sundar Ladki
NCERT Class 7 Hindi Durva Chapter 1 Chidiya aur Churungun
NCERT Class 7 Hindi Bal Mahabharat
NCERT Class 7 Hindi Bal Mahabharat Prashan Uttar
Tribal Life in Odisha, Nagaland and Arunachal Pradesh in IndiaState Express
There are locations those one of the best destinations that feature in Odisha tribal tour package offered by tour operators in India. A tour to these places would be the best way to immerse you in the tribal life of India.
Read More: http://stateexpressindia.com/blog/tribal-life-in-odisha-nagaland-and-arunachal-pradesh-in-india
Welcome to Songs Lyrics A 2 Z listing page. We have presented here a list of telugu movies along with the links to lyrics. If you have any specific film name in your mind then you can search it by using our Find Film Tool, which is given below. Try this tool and you will easily find the film. We have a really huge collections. You will find here all latest Telugu film songs lyrics as well as some very old songs lyrics which are very rare to be found elsewhere.
The Gospel of James or The Protevangelion is a second-century infancy gospel telling of the miraculous conception of the Virgin Mary, her upbringing and marriage to Joseph, the journey of the couple to Bethlehem, the birth of Jesus, and events immediately following.
3. త్రినాథ వ్రత కథా ప్రా రంభము
భక్తు లారా మనస్సు నిర్మలంగా ఉంచి వినండి, త్రినాధుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతం వలె
ఉండును. శ్రీపురం అను గ్రా మములో మధుసూధనుడు అను బ్రా హ్మణుడు ఉండెను. మిక్కిలి దరిద్రు డు అగుటచే
బిక్షమెత్తు కుని జీవించేవాడు. ఆ బ్రా హ్మణుడకు ఒక కొడుకు జన్మించెను. తల్లి పాలు లేనందున పిల్లవాడు
కృశించుచుండెను. బాలుడు కృశించుచున్నందువల్ల ఆ బ్రా హ్మణ స్త్రీ పెనిమిటి తో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా
నేను చెప్పిన సంగతి శ్రద్ధతో వినండి పిల్లవానికి పాలు నిమిత్తం పాలు గల ఆవునొకటి తీసుకునిరండి అని చెప్పగా, ఆ
మాట భర్త విని ఏమి చెప్పుచున్నాడంటే "ఓ స్త్రీ రత్నమా! నీకు వెర్రి పట్టినదా మనము చూడగా బీదవారము, పాలు
గల ఆవు ఏలాగున దొరుకుతుంది.
ధన రత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత ఎలా పొందుతాను? ఎవరికి ధనసంపదలు
కలిగియుండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తా రు, వారికే అంతా భయపడతారు. నా వంటి బీదవాడిని ఎవరు
అడుగుతారు? అని బ్రా హ్మణుడు చెప్పగా.
భార్య మిగులు దుఃఖించినదై "ఓబ్రహ్మ దేవుడా మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి
తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశు హత్య నాకు చుట్టు కుంటుంది అని
దుఃఖించుచుండగా , ఆ పిల్లవాని ఘోష చూచి ఏమియు తోచక ఆ బాహ్మణుడు చింతాక్రా ంతుడై విచారించి తన
ఇంటిలో వున్న కమండలం వగైరా చిల్లర సామానులు సంత లో అమ్మివేసి అమ్మిన సొ మ్ములో "యాబది
రూపాయలు" జాగ్రత్తగా పట్టు కొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొ మ్ముని పట్టు కుని సంతోషించి పెనిమిటిని చూచి
అయ్యా! ఈ సొ మ్మును తీసుకుని వెళ్లి పాలుగల ఆవునొకటి తీసుకురండని చెప్పినది. తన భార్య చెప్పిన మాట
ప్రకారం ఆ బ్రా హ్మణుడు ఆ రూపాయలు పట్టు కుని గ్రా మగ్రా మములు తిరిగెను.
ఇట్లు తిరుగుతూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రా మమునకు వెళ్లెను, ధనధాన్యాలు కలిగి కుభేరునితో
సరిసమానంగా ఆ షావుకారు ఉండెను. ఆవులు శాలలో నిండివుండెను. దైవ ఘటన మాత్రం వేరై వున్నది. తన
ఆవులలో "బో దా" అను ఆవు ఉండెను, అది మిగులు దుష్టబుద్ధి గలది, పైకి మేతకు వెళితే పరుల వ్యవసాయం లో
చొరబడి తినివేస్తు ండేది. ఒక దినము షావుకారు చూచుచుండగానే పేదవాని పొ లములో జొచ్చి తినివేయుచుండెను.
అది చూచి ఆ షావుకారు అతి కోపముతో ఏమనుకున్నాడంటే "దీని ముఖం చూడకుండా ఈ ఆవుని
ఇప్పుడే అమ్మివేస్తా ను, అది విలువగల ఆవు అయితే కాని ఈ దుష్టబుద్ధి గల ఆవును యాబది రూపాయలకే
ఇచ్చివేస్తా ను" అని అనేసరికి మధుసూధనుడనే బ్రా హ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారితో ఇట్లనెను. ఓ
షావుకారు! వినండి అది విలువగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు, ఆ రూపాయలు నేను
ఇచ్చివేస్తా ను ఆవును, దూడను రెండునూ ఇప్పించండి అని అనగానే, ఆ షావుకారు బ్రా హ్మణుడిని చూచి నీకు
వెఱ్ఱిపట్టినదా! విలువగల ఆవును యాబది రూపాయలకు పట్టు కుని పో యెదవా? అని అనెను. మరలా మదిలో
విచారించి, తెలియక అనివేసినాను, ఈ బ్రా హ్మణుడు ఎక్కడనుండి వింటున్నాడో, ఆ ఆవును ఇవ్వకపో తే నాకు
అసత్యదోషము ప్రా ప్తించును అని బ్రా హ్మణునకు ఆవును, దూడను ఇచ్చివేయగా, బ్రా హ్మణుడు వాటిని తోలుకుని
అచ్చటనుండి బయలుదేరి తన ఇంటికి చేరినాడు.
4. ఆ ఆవుని చూడగానే బ్రా హ్మణ స్త్రీ కి చంద్రు ని చూచిన కలువ వలే సంతోషకరమైనది. వెంటనే పాలు పిండి
తన కుమారునకు పో సి బహు సంతోషము పొందినది. ఇట్లు కొన్ని నెలలు పో యిన పిమ్మట ఆ ఆవు ఎటు పో యినదో
కనిపించలేదు. పొ ద్దు పో యిన వేళాయెను. ఆవు రాకపో వటం చూచి బ్రా హ్మణుడు వెదకబో యెను, వీధులలో,
సమీపమున యున్న వ్యవసాయ పొ లములలో చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవుని
వెదకుటకై బయలుదేరి కొంత దూరం నడచి వెళ్లి త్రో వలో ఒక చెట్టు చూచెను.
అది ఒక గొప్ప మఱ్ఱి చెట్టు . ఆ చెట్టు దగ్గరకు వెళ్లినాడు. ఆ చెట్టు సంగతి వినండి! ఆ చెట్టు పైన ముగ్గు రు
మనుష్యులు కూర్చున్నారు. వారు ఎవరనగా బ్రహ్మ, విష్ణు , మహేశ్వరులు. వారే త్రిమూర్తు లు. అటువంటి చెట్టు క్రింద
బ్రా హ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకుని పో వుచుండగా, త్రిమూర్తు లు బ్రా హ్మణుడిని పిలిచి "ఓ బ్రా హ్మణుడా!
విను నీ మనస్సు లో ఎందుచేత దుఃఖము కలిగి ఉన్నావు? నీవు ఎక్కడకు వెళ్లు చున్నావు? ఆ సంగతి మాతో
చెప్పమని" అడుగగా, బ్రా హ్మణుడు రెండు చేతులు జోడించి "అయ్యా! నేను మిక్కిలి బీదవాడను. భిక్షమెత్తు కుని
బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉండెను, అది కనిపించలేదు. ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు
పో యి వెదకెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుపో యిన యెడల ఆ సంతలో అమ్ముతారు గదా! ఆ హేతువు చేతనే
వెదుకుచున్నాను, ఓ త్రినాధస్వాములారా! అని తన వృత్తా ంతం చెప్పెను." అది విని బ్రా హ్మణునకు, త్రిమూర్తు లు
ఏమి చెప్పుచున్నారంటే నీవు ఇపుడు సంతకు వెళ్లు చున్నావు గదా! మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు
తీసుకొనిరాగలవా? అని త్రిమూర్తు లనిరి. బ్రా హ్మణుడు ఏమి దినుసులు కావలెనని అడుగగా త్రిమూర్తు లు ఇట్లనిరి.
ఒక పైసా గంజాయి, ఒక పైసా ఆకు వక్కలు, ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి.
అది విని బ్రా హ్మణుడు ఏమి చెప్పుచున్నాడు అంటే ఓ త్రిమూర్తు లారా! నాకు పైసలు ఎక్కడ
దొరుకుచున్నవి? నేను బీద బ్రా హ్మణుడను, భిక్షమెత్తు కుని జీవించుచున్నాను. అనగా ఓ బ్రా హ్మణుడా! విను అదుగో
అటుచూడు రెల్లు పొ ద కనిపించుచున్నది, దాని మొదలు మూడు పైసలున్నవి అనగా, ఆ పలుకులు విని
బ్రా హ్మణుడు వెళ్లి రెల్లి పొ ద మొదలు చూసేసరికి మూడు పైసలున్నవి. ఇంకను వుండునేమోనని ఆ చెట్టు ను ఇంకనూ
పైకి తీయుచుండెను. అది చూచి త్రినాధులవారు ఓ బ్రా హ్మణుడా! నీకు వెర్రి పట్టినదా! అందులో పైసలు లేవు ఎంత
దొరికినదో అంతే ఉండును అనెను. ఆ పలుకులు విని బ్రా హ్మణుడు అచ్చటి నుండి వెళ్లిపో యెను.
కొంత దూరం వెళ్లి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించెను. అది చూచి త్రిమూర్తు లు తిరిగి ఎందుకు
వచ్చావు అని అడిగిరి. దానికి బ్రా హ్మణుడు మీరు చెప్పిన వస్తు వులు దేనిలో తేవలెను అని అడిగెను. దానికి
త్రినాధులు నీ గావంచాలో తెమ్మని చెప్పిరి. అది విని బ్రా హ్మణుడు నూనె గావంచాలో ఎలా వస్తు ందండి? మీరు
జగత్కర్తలు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా, త్రిమూర్తు లు మా నామము తలచుకుని నూనె గావంచాలో
తీసుకురా అని చెప్పగా బ్రా హ్మణుడు సెలవు తీసుకుని అచ్చటి నుండి వెడలిపో యెను. ఆనందముతో బ్రా హ్మణుడు
శ్రీపురం సంతలో ప్రవేశించాడు.
ఆవులుండే సంతకు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకుని
నూనె గురించి బజారుకు వెళ్లి తెలుకల వాడిని నూనె అడిగెను. గావంచా చూపి ఇందులో ఒక పైసా నూనె
పో యమనెను. ఈ సంగతి తెలుకల వాడు చూచి బ్రా హ్మణుడు పిచ్చిమనిషి కాబో లునని నూనె లేదు అని చెప్పెను.
అచట నుండి మరియొక ముసలి తెలుకల వాడిని నూనె అడిగెను. ఆ ముసలి వాడు చూచి దిగమట్టు నూనె ఎంతది
కావలెను అని అడుగగా ఒక పైసా నూనె మాత్రం పట్టు కు పో వుదునని ఆ బ్రా హ్మణుడు చెప్పెను. తెలుకల వాడు
నూనె కొలిచెను. బ్రా హ్మణుడు గావంచా చూపెను. తెలుకలవాడు ఈ బ్రా హ్మణుడు వికారపువాడు వీనిని
5. మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకుని కొలత పాత్రను తిరగేసి నూనె కొలిచి ఇచ్చెను. విప్రు డు
గావంచా కొనచెంగును పట్టు కుని అచటినుండి వెళ్లిపో యెను.
తెలుకలవాడు సంతలో కూర్చుని ఉండెను. కుండలో నూనె కొంచెమైనా లేదు. అది చూచి తెలుకలవాడు
మూర్చబో యెను. తెలుకల వాళ్ళందరూ వచ్చి ముఖం పై నీళ్లు చల్లి సేదతీర్చి కూర్చుండబెట్టిరి. అతనికి తెలివి
రాగానే సంగతి ఏమని అడిగిరి. ఏమిచెప్పను? ఎక్కడినుండో బ్రా హ్మణుడు వచ్చి నూనె గిద్దెడు కొనెను, ఇప్పుడే అటు
వెళ్లెను. కుండలో నూనె చూడగా లేదని చెప్పి అంతా వివరించెను. విప్రు డు ఒకాయన వచ్చి మమ్ము కూడా నూనె
అడిగెను లేదని చెప్పగా వెళ్లిపో యెను. ఈలాగున అంతా వివరించగా, అందరూ విప్రు నివద్దకు పరిగెత్తు కుని వెళ్లి ఏమి
చెప్పుచున్నారు అంటే ఓ బ్రా హ్మణుడా! మీరు చమురు కొని తెచ్చినారు, అది తక్కువగా యున్నది, పూర్తిగా
ఇచ్చివేతుము పట్టు కు వెళ్ళండి అనగా, ఆ పలుకులు విని విప్రు డు వచ్చినాడు గదా! ఎప్పటివలె దుత్త భర్తీ అయినది.
అది చూచి తెలుకలవాని ముఖంలో ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. అప్పుడు కొలత పాత్ర పట్టు కుని
తెలుకలవాడు చమురు జాగ్రత్తగా కొలిచాడు. విప్రు డు గావంచాలో చమురు ఉంచెను. అది పట్టు కుని విప్రు డు
వెళ్లిపో యెను. విప్రు డు త్రినాధుల వద్దకేగి వారి దినుసులు ఇచ్చివేసి వారిని సెలవు అడిగెను. సెలవు అడుగగానే
త్రిమూర్తు లు విప్రు నితో ఏమన్నారంటే, ఓ ద్విజుడా నీ కష్టం చూచి మదిలో దయ కలిగినది. ఒక మాట వినుము, నీవు
త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాధులు చెప్పగా అది విని
విప్రు డు "స్వామీ ఏమి ద్రవ్యములతో మిమ్ములను పూజ చేయవలెను అనగా" త్రినాధులు ఇలా చెప్పుచున్నారు.
"ఓ ద్విజుడా! విను మా పూజకు అధిక వ్యయం అక్కరలేదు. కొంచెముతో తృప్తిపొందెదము. ఇప్పుడు నీవు తెచ్చిన
మూడు పైసలు ఖర్చు చాలును. త్రిమూర్తు ల ద్రవ్యము ఇంతే. మాకు చేయవలసనది, మూడు మట్టి పాత్రలు చేసి
రాత్రి తొలి జాములో నీ ఇంటి లోనికి స్నేహితులను పిలచి పూజాద్రవ్యములను తెచ్చి అచటవుంచి ఈ వ్రతం
చేయుము. నీ సకల పాపాలు హరించును.
అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించెను. గంజాయి
ముందుగా తయారుపరచెను. అప్పుడు త్రిమూర్తు లు సెలవు ఇచ్చినారు, నీవు ఆ గావంచా చెంగు చీరి వత్తు లు
చేయుము. అనగా ద్విజుడు చెప్పుచుండెను. నేను బీద బ్రా హ్మణుడను బిక్షమెత్తు కుని దినము గడుపుకుని కుటుంబ
పో షణ చేసికొనుచున్నాను. అన్నవస్త్రములకు కష్టపడుచున్నాను, దీపం ముట్టించుటకు అగ్నిలేదు. పైగా గావంచా
వత్తు లపాలయినది. కుటుంబం ఉపవాసంతో ఎదురు చూచుచుండగా నేను ఏ బుద్ధితో చేస్తా ను అని ఏవంగించుకుని
ద్విజుడు కూర్చొనెను. అది చూచి త్రిమూర్తు లు చెప్పచున్నారు. ఓ ద్విజుడా! మదిలో కించపడకు నీ ఆవు దూడ
దొరుకుతుంది. నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తు లు చెప్పిరి.
అప్పుడు బ్రా హ్మణుడు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో?
స్వాముల వారికి ఐదు మేళాలు ఇస్తా ను. ఈ మాట సత్యమని చెప్పి గావంచా చింపి వత్తు లు వేసి తిరిగి బ్రా హ్మణుడు
చెప్పుచున్నాడు. దీపము వెలిగించుటకు అగ్ని లేదు నేనేమి చేయుదును అని అనగా త్రిమూర్తు లు చెప్పుచున్నారు.
ఓ బ్రా హ్మణుడా నీ నేత్రములు మూసుకోమనెను. అంతనా బ్రా హ్మణుడు నేత్రములు మూసుకొనగా అకస్మాత్తు గా
దీపం వెలిగింది. అదిచూచి బ్రా హ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించాడు. మేళ ఇచ్చి వేసి ఆనందముతో
బ్రా హ్మణుడు చేతులు జోడించి సాష్టా ంగ దండమొనర్చి త్రిమూర్తు ల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడచి
వెళ్లు చుండగా త్రో వలో ఆవును, దూడను చూచెను.
సంతోషించి త్రినాధుల వారు నా యందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ
బాగుగ చేసితిని అని భావించుకుని ఆవును, దూడను తోలుకుని ఇంటి వద్దకు చేరినారు. చూడగా తన ఇంటిలో ధన
సంపదలు సంపూర్ణమై వున్నవి. అది చూచి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధ తో పూజ అర్పించెను. చేయవలసిన
కార్యక్రమములు అందరికి వివరంగా తెలియజేసెను. తన స్నేహితులను రప్పించి పూర్వమువలె మేళ సమర్పించెను.
6. మేళ యొక్క క్రమము అందరికి చెప్పగా అందరూ సంతోషించినారు. ఆ రాజ్యములో వున్నప్రజలందరు త్రినాథ పూజ
చేసి దరద్రు లుగా వున్నవారు కూడా కోటి సంపదలు గలవారయినారు. అందరి ఇండ్ల యందు సుఖసంతోషములు
నిండియుండెను. దాని వలన షావుకార్లు అందరి వ్యాపారాలు పడిపో యినవి. ఆ వ్యాపారులు అందరూ ఆ దేశపు రాజు
దగ్గరకు వెళ్లి మొర పెట్టు కున్నారు. రాజు వారిని చూచి అడిగినదేమనగా మీరందరు ఎందుకు వచ్చినారు? అని
అడుగగా "అయ్యా! మధుసూధనుడను బ్రా హ్మణుడు దరిద్రు డగుటచే బిక్షమెత్తు కుని జీవించేవాడు. శ్రీపురం వెళ్లి వచ్చి
త్రినాధ మేళాను ఆచరించెను. త్రినాధులు ఏమి దేవతలో వారిని బ్రా హ్మణుడు పూజించెను.
అతనికి సకల సంపదలు కలిగినవి. మన ఊరిలో ఉన్న రైతులు యావన్మంది ఈ త్రినాధ మేళా చేసారు. గ్రు డ్డి
వారు, కుంటివారు అందరూ కూడా మేళా చేసారు. అందరూ మోక్షం పొందారు. ధన ధాన్యాలు కలిగి కుబేరులతో
సమానం అయిపో యారు. అందువలన మా వ్యాపారాలు పో యినవి. క్రయవిక్రయాలు ఏలాగున జరుగుతాయి అని
చెప్పగా, రాజు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇట్లు చెప్పెను. త్రినాధులు దేవతలా?
ఏమి దేవతలు? వారిని మీరు ఏల పూజ చేయుచున్నారు. నేను చెప్పుచుంటిని వినండి. ఆ పూజ మీరు
చేయకూడదు. అట్టి పూజ ఎవరు చేస్తా రో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదు
లో ఉండవలెను. అట్లు లేనియెడల శూలము వేయబడుదురు అని రాజు గారు తాఖీదు ఇచ్చి ప్రజలందరినీ
పంపించివేసెను.
ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి రాజుకు దండన విదించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు
మరణించెను. రాజుగారి నగరములో ఏడ్పు ఘోష వినిపించుచున్నది. ప్రజలు, రైతులు వగైరా జనులు విని రాజు
వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన అతని కుమారుడు చనిపో యినాడు అని అనుకుంటున్నారు.
కుమారుని ముఖం చూచుకొని రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారు దుఃఖించుచున్నారు. ఆ
కుమారుణ్ణి శ్మశానమునకు తీసుకుని వెళ్లి దహనం చేయుటకు స్వర్ణభద్రా నదీతీరమందు ఆ శవాన్నుంచినారు.
త్రినాథులకు దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికింతుమేని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా
అలోచించి బ్రా హ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రినాధులు వచ్చినారు.
రాజుగారి జన సమూహం చూచి "మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారంగా
కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు? ఇతని శరీరము లో ఎందుకు చలనం లేదు" అని అడుగగా,
త్రిమూర్తు లతో వారు ఇలా అన్నారు "మీతో ఏమి చెప్పగలము? ఈ రాజకుమారుడు చనిపో యెను" అని చెప్పిరి.
అప్పుడు త్రినాధులు చెప్పుచున్నారు. ఈ చిన్నవాడు చనిపో లేదు. త్రినాధులవారికి రాజు అపచారం చేసినందులకు
ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరు త్రినాధులను భజించారంటే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా
చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రు డు బ్రతుకుతాడు. అని చెప్పి త్రిమూర్తు లు ఆదృశ్యులైనారు.
అంతా ఆ పలుకులు విని త్రినాధ స్వామి వారి పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. రాజు ఏడు
మేళాలు చేయుటకు ఒప్పుకొనెను. ఒప్పుకొనగానే రాజతనయుడు లేచి కూర్చొనెను. అది చూచి అందరు సంతోషం
పొందినారు. అప్పుడు త్రిమూర్తు ల పేరును ప్రజలు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వచ్చిన
పలుకులు సముద్ర ఘోష వలే వినిపించుచున్నవి. అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను
తీసుకుని వెళ్ళుచుండెను. ఓడను నడిపించుకుని స్వర్ణభద్రా తీరమున ప్రవేశించెను. ఘోష చేసిన స్థలమునకు
బయలుదేరెను. అక్కడ వున్న వారిని చూచి "ఓ జనులారా! త్రినాధుల పేర్లు ఏమి? మీరు స్మరించుచున్నారు. కనుక
వినుటకు శ్రద్ధగా వున్నది". అనగా రాజుగారి మనుష్యులు ఇలా చెప్పుచున్నారు. ఓ వర్తకుడా! బ్రహ్మ, విష్షు ,
మహేశ్వరులు అనేవారే త్రినాధస్వాములు. అటువంటి ప్రభువులను మారాజు మరచినందున అపరాధుడు
అయినాడు. ఇతడు రాజుగారి కుమారుడు.
7. అపరాధము వలన చనిపో యిన ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని
ఉంటిమి. అదిచూచి ప్రభువులవారికి దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించెను. అందుకు ఏడు మేళాలు చేయుటకు
ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చొనెను. ఈలాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి
అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపో యిన రాజకుమారుని బ్రతికించినారు. నా ఏడు ఓడలు ఒడ్డు న వున్నవి.
నేను ఈ ఓడలపై వెళ్లివస్తా ను. ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు ఏ కష్టములు లేకపో యినట్లైన ప్రభువులవారికి
ఏడు మేళాలు చేస్తా ను. ఇట్లు మనస్సులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని వెళ్లిపో యెను. పై
దేశములు వెళ్లి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డు న లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
తన నౌకరులు అందరు ఓడలోని ధనమును మోసుకుని పో యినారు. ధనమును ఇంటిలో వేసుకుని ప్రభువుల వారి
మేళా మరచినాడు. అందువలన ప్రభువులవారికి కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపొ యినది.
నౌకర్లు ఓడలోని వారందరు మునిగిపో యినారు. అది చూచి అతను కూలి భూమి పై పడి ఘోష పెట్టినాడు.
కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా, ఆకాశం నుండి త్రినాధులు సెలవిచ్చుచున్నారు. " నీవు
మేళాలు ఇచ్చినావు కావు అందుచేత నీ ఓడ మునిగినది. నీవు మేళాలు సమర్పించినట్లైన నీ ఓడ
ప్రా ప్తమగుతుంది". అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి యుంటిని, ప్రభవుల
మహిమ మరిచితిని, ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళా చేస్తా ను. అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన
సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రా ర్ధించెను. నీటిలో మునిగిన ఓడ
వెంటనే తేలినది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను.
పరిచారికలు, నౌకర్లు ఓడలోని ధనమును తీసుకుని పో యిరి. ధనము మోయించి వేసి షావుకారు ఇంటిలో
ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అంతయూ స్వామివారికి మేళ సమర్పించి సాష్టా ంగ దండ ప్రణామంబున
వేడినారు. రాజ్యమంతయు ప్రకటన పంపినారు కనుక మేళా చూచుటకు అంతా వస్తు న్నారు. ఇట్టి స్థితి లో ఒక
గ్రు డ్డివాడు త్రో వన బో యే వారితో ఓరన్నా! మీరెవరు? మీపేరేమిటి? మీరు ఎక్కడకు వెళ్లు చున్నారు. అని
అడుగుచుండెను. దానికి వారు మేము త్రినాథ మేళ చూచుటకు వెళ్ళుచున్నాము అనెను. అది విని గ్రు డ్డివాడు నాకు
కన్నులు కానరావు, మీరంతా నేత్రములతో చూచుదురు. నేను ఎలా చూడగలను. అని చింతించెను. దానికి వారు
నీవు త్రినాధులను భజింపుము అని చెప్పి వారంతా కలిసి మేళ దగ్గరకు ప్రవేశించారు.
ఆలా గ్రు డ్డివాడు భజన చేయుచుండగా కొంచెము కనిపించెను. ఆలా కొంత దూరం నడచిపో యెను. దారిలో
ఒక చొట్టవాడు కూర్చుని ఉండి గ్రు డ్డి వాడిని చూచి ఇట్లు అడుగుచున్నాడు. చూడగా నీవు గ్రు డ్డివాడవు ఇంత
కష్టముతో ఎక్కడకు వెళ్లు చున్నావు అని అడిగితే, గ్రు డ్డివాడు చెప్పుచుండెను అన్నా! నేను మేళా చూచుటకు
వెళ్లు చున్నాను అనగా, చొట్టవాడు విని స్వాములవారికి దయలేదు చేతులు,కాళ్ళు కూడా చొట్ట నేనేలాగున
నడువగలను? నీకు కాళ్ళు వున్నాయి కనుక దేక్కుని అయినా వెళ్లగలవు. అంత గ్రు డ్డివాడు చెప్పుచున్నాడు నీవు
త్రినాధస్వాముల వారిని భజింపుము నీ చేతులు, కాళ్లు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపో దాము. త్రినాథ
స్వామి వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తా రు అని చెప్పగా 'త్రినాథ' 'త్రినాథ' అని చొట్టవాడు భజించాడు. ఓ
గ్రు డ్డి అన్నా! నీకు కాళ్ళున్నవి నడువగలవు నేను ఎలా నడువగలను? నన్ను నీ భుజముపై కూర్చుండబెట్టు కొని
తీసుకుని వెళ్లు ము. నేను నీకు త్రో వ జూపుతూవుంటాను. నిశ్చితముగా ఇద్దరమూ వెళ్లిపో దాము అని చొట్టవాడు
చెప్పెను.
ఆ పలుకులు విని గ్రు డ్డివాడు చొట్టవానిని భుజములపై కూర్చుండబెట్టు కొని మెల్లగా నడుచుకుని
పో వుచుండెను. కొంతదూరము వెళ్లగా త్రో వలో ఆయాసముతో కూర్చుండెను. గ్రు డ్డివాడు చెప్పుచుండెను నేస్తం నా
నేత్రములు నిర్మలముగా కనిపించుచున్నవి అనగా, చొట్టవాడు చెప్పుచుండెను అయ్యా! నేనిపుడు నడచి
వెళ్ళగలను. అట్లు ఇద్దరు కలిసి త్రినాథ మేళ దగ్గరకు ప్రవేశించారు.
8. ఆ మేళా స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ యుండెను. అతడు మేళా పూర్తికాకుండా వెళుతూ
ఉండేవాడు. నిత్యమూ అదే మోస్తరుగా మేళా చెల్లకుండా వెళుతూ యుండేవాడు . మేళా దగ్గర ఉన్నవారందరూ కలసి
ఇలా అనుకున్నారు. ఈ పొ ద్దు న అతనిని మన స్థా నమందు కూర్చుండబెట్టవద్దు . అంతా వైష్ణవుని చూచి, నీవు మేళా
చెల్లకుండా వెళ్తు ంటావు కాబట్టి మేళా వద్దకు రాకుండా నిన్ను ఆపుచేయడమైనది. అని చెప్పగా వైష్ణవుడు
ఏమంటున్నాడనగా, నా అపరాధమునకు క్షమించండి. మేళ పూర్తి కాకుండా ఇక వెళ్ళను.
నేను నిజముగా చెప్పుచున్నాను. నా గురువు ఇచటకు వచ్చినాసరే విడిచి వెళ్లను అని అనెను.
దైవయోగమున ఆ దినము గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను. వైష్ణవుడు ఎక్కడకు వెళ్లెను? ఈ ప్రొ ద్దు అతను
కనిపించలేదు? అని శిష్యుని గురించి వైష్ణవుని తల్లిని అడిగెను. దానికి ఆమె నా కుమారుడు మేళా కు వెళ్ళినాడు
అని చెప్పగా, గురువు ఆ మేళ ఎవరిది? అని ఆడిగెను. అందుకామె అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాట విని
గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా త్రినాధస్వాములవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తు న్నారు. అది చూచి
గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమున సామాగ్రిని తన్నివేసెను. ఆ తరువాత వైష్ణవుని పై కోప్పడి
బరబరా లాక్కుని పో యెను. కొంతదూరము వెళ్లేసరికి బో రున వర్షం కురిసినది. కటిక చీకటి కావడం వలన నడిచే త్రో వ
కనిపించలేదు. గురు శిష్యులు చెల్లా చెదురై ఎలాగైతే గువువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా
అతని తల్లి ద్వారము వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి చూడగా! భార్య, కుమారుడు
చచ్చిపడియున్నారు.
అదిచూచి గురువు మూర్ఛపో యెను. శిష్యులు పట్టు కుని కూర్చండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి అయ్యా!
తమరు త్రినాధస్వామి వారి అపరాధులు. త్రినాథ మేళా పాడుచేసినారు. అందులకు ఇది ప్రతిఫలము. మీరు నిష్టతో
స్వామి వారి మేళా చేసిన ఎడల మీ భార్య, కుమారుడు బ్రతుకుతారు. అని శిష్యుడు చెప్పగా, గురువు ఆ మాటలు
విని ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనెను. అంతలో భార్య, కుమారుడు లేచికూర్చున్నారు.
త్రినాథ మేళా భగ్నము చేసినందువలన తగు శిక్ష జరిగినది. నేను మూర్ఖు డను, అధముడను, ప్రభువుల
వారి మహిమ తెలుసుకొనలేకపో తిని అని ప్రభువుల వారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్ధములు
యావత్తు తెప్పించి, అందరితో మేళా సమర్పించాడు. నూనె కాలడం చెల్లినది, ప్రభువుల వారి పూజ కావచ్చినది.
ఆకులు,వక్కలు,గంజాయి అందరూ పంచుకుని సేవించి సుఖాలు అనుభవించారు.
ఫలశృతి
ఈచరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠు వ్యాధి, గ్రు డ్డితనము కూడా లేక తరించిపో తారు. పుత్రు లు లేని స్త్రీలు
నిర్మలంగా వింటే పుత్రు లు పుడతారు. పురుషులు విన్న యెడల అన్నవస్త్రములు కలిగి సుఖపడతారు. ఎవరైనా
కొంటెగా హాస్యం చెప్పిన యెడల నడ్డితనము, గ్రు డ్డితనము, కలుగుతుంది. ముగ్గు రు త్రిమూర్తు లను మూడు
స్థలములందు వుంచి, ముందు విష్ణు వునకు చందనము,పువ్వులు తెచ్చి ముగ్గు రును వేరు వేరు గా
పూజించవలెను. నైవేద్యం సమర్పించి గంజాయి లో అగ్ని వేయవలెను. తాంబూలము మూడు భాగములుగా చేసి
త్రిమూర్తు ల ఎదుట యుంచవలెను. మూడు దీపములను వెలిగించి "త్రిమూర్తు లారా! దయచేయండి" అని
అనవలెను. అంత సమర్పించి త్రినాధస్వామి వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో
కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ సేవించవలెను.
ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి. ఇటుల ఈ కథ నేత్రదాసు చెప్పియున్నారు.
మంగళ హారతి