5. స్ులయూ నులతో యుదాద లు:
17 ఏళళ వయస్ులో శివాజీ మొటటమొదటట యుదదొం చేసి బిజ్యపూర్
సామయా జ్యాన్నకి చొందిన తోరాి కోటను సొంత్ొం చేస్ుకునాిడు. మరో
మూడ్ేళళలో కొొండన, రాజఘడ కోటలను సొంత్ొం చేస్ుకొన్న పూణే
పార ొంతానిొంతా త్న సావధీనొంలోకి తచ్ుికునాిడు.
శివాజీ త్మ కోటలను సొంత్ చేస్ుకోవడొం చ్తసి ఆదిలయా
మోస్పూరిత్ొంగా శివాజీ త్ొండ్రర అయిన షాహాజీన్న బ్ొందీ చేసాడు. త్రావత్
శివాజీన్న, బ్ొంగ్ుళూరులో ఉని శివాజి అని అయిన శొంభాజీన్న
పటుట కోవడ్ాన్నకి రెొండు సైనాాలను పొంపగా అనిదముమల్పరువురు ఆ
సైనాాలను ఓడ్రొంచి త్మ త్ొండ్రరన్న బ్ొంధ విముకుూ డ్రన్న
చేయిొంచ్ుకునాిరు. అపుిడు ఆదిలయా యుదద భయొంకరుడుగా పేరు
పొందిన అఫ్జల్ ఖ్యనను శివాజీ పైకి యుదాద న్నకి పొంపిొంచాడు.
6. పరతాప్ఘడ్్యుద్దోం:
శివాజీ మెరుపుదాడులు, గెరిలయో యుదద పదదత్ులు
తలుస్ుకొని అఫ్జల్ ఖ్యన అత్డ్రన్న ఓడ్రొంచ్డ్ాన్నకి
యుదదభూమి మయత్రమే ఏకెైక మయరొమన్న త్లచి
శివాజీన్న రెచ్ికొటటడ్ాన్నకి శివాజీ ఇష్ట దైవమయిన
భవానీ దేవి దేవాలయయలను కూలయిడు. ఇది
తల్పసిన శివాజీ తాను యుదాద న్నకి సిదదముగా లేనన్న
చ్రిలకు ఆహావన్నొంచాడు. పరతాపఘడ కోట దగ్ొర
స్మయవేశమవడ్ాన్నకి ఇదదరూ అొంగీకరిొంచారు. ఆఫ్జల్ఖ్యననుకతిూతోపడుచ్ుచ్ునిశివాజీ
అఫ్జల్ ఖ్యన స్ొంగ్తి తల్పసిన శివాజీ ఉకుక కవచాన్ని ధరిొంచి పిడ్రబ్ాకు లోపల
దాచ్ుకునాిడు. ఇదదరూ కేవలొం త్మ అొంగ్రక్షకులతో గ్ుడ్ారొంలోకి వెళ్ళళ
చ్రిలు జ్రుపుత్ుొండగా అఫ్జల్ ఖ్యన దాచ్ుకుని కతిూతో శివాజీ పైన దాడ్ర
చేసినపుడు ఉకుక కవచ్ొం వలో శివాజీ త్పిిొంచ్ుకునాిడు. అొంత్లో అడుు
వచిిన వారిన్న శివాజీ అొంగ్రక్షకుడు ఎదురకకన్న పో రాడుత్ుొండగా, శివాజీ కతిూ
దబ్బ తిన్న గ్ుడ్ారొం బ్యట వెళ్ళళన అఫ్జల్ ఖ్యనను శివాజీ సైన్నకాధికారి
కతిూవేటుతో నేల కూలయిడు.
7. పరతాప్ఘడ్్యుద్దోం:
అఫ్జల్ ఖ్యన సేనను శివాజీ సేన దటటమయిన
అడవులోో అటకాయిొంచి మెరుపుదాడులతో
మటటటకరపిొంచిొంది. ఈ విజ్యొంతో శివాజీ మరాఠా
యోధుడ్రగా మహారాష్టర అొంతా పేరు
తచ్ుికునాిడు.
శివాజీ ఉపయోగిొంచినదిగా
చపిబ్డుత్ుని పిడ్రబ్ాకు
ఎలయగ్యినా శివాజీన్న అణచాలన్న బీజ్యపూర్ స్ులయూ న యుదదవీరులుగా పేరు
తచ్ుికుని ఆఫ్ాన పస్తూ న సైన్నకులను పొంపిొంచ్గా, శివాజీ సేన వేల స్ొంఖ్ాలో
పస్తూ నోను చ్ొంపి విజ్యొం సాధిొంచిొంది. ఈ స్ొంఘటనతో శివాజీ కీరిూ పరతిష్టలు
భారత్దేశమొంతా వాాపిొంచాయి. ఎొందరో హొందత రాజులకు శివాజీ ఆదరశొంగా
న్నల్పచాడు.
8. కొల్హా పూర్్యుద్దోం:
ఇది స్హొంచ్లేన్న బిజ్యపూర్ స్ులయూ న అరబ్, పరిాయయ, ఆఫ్ాన నుొండ్ర మెరికలయో ొంటట
10,000 మొంది కిరాయి సైన్నకులను శివాజీన్న అొంత్మొొందిొంచ్డ్ాన్నకి పొంపగా శివాజీ
త్న వదదనుని 5,000 మరాఠా యోధులతో కలసి కొలయా పూర్ వదద ఎదురకకనాిడు.
'హర హర మహాదేవ ' అొంటూ శివాజీ యుదదరొంగ్ొంలో విజ్ృభొంచి శత్ృవులను ఊచ్కోత్
కోశాడు.
ఈ విజ్యొంతో కేవలొం స్ులయూ నులే కాక మొఘల్ చ్కరవరిూ అయిన ఔరొంగ్జ్ేబ్ుకు సైత్ొం
శివాజీ అొంటే భయొం పుటటటొంది.
శివాజీ నుొండ్ర ఎపిటటకయినా త్నకు ముపుి త్పిదన్న ఔరొంగ్జ్ేబ్ు భావిొంచి
స్నాిహాలు మొదలు పటాట డు.
త్న మేన మయమ షాయిైస్ూ ఖ్యన ను శివాజీ పై యుదాద న్నకి పొంపాడు.
9. పవన్ఖోండ్్యుద్దోం:
రెొండుసారుో పరాజ్యయన్ని ఎదురకకని అదిలయా మూడవసారి సిదిద జ్ోహార్ అనే
పేరు పొందిన సైనాాధాక్షుడ్రకి అపారమయిన సైన్నక, ఆయుధ బ్లగాలు
అొందిొంచి కొలయా పూర్ పొంపిొంచాడు. ఆ స్మయొంలో కొలయా పూర్ దగ్ొరలో ఉని
పనహాలయ కోటలో శివాజీ కొన్ని వొందలమొంది అనుచ్రులతో ఉనాిడు. సిదిద
జ్ోహార్ విష్యొం తలుస్ుకొని శివాజీ ఎలయగ్యినా పనహాలయ కోట నుొండ్ర
త్పిిొంచ్ుకొన్న త్న సైనాొం మొత్ూొం ఉని విశాల్ఘడ కోటకు చేరుకొొంటే యుదదొం
చేయవచ్ుి అనుకునాిడు. కానీ అపిటటకే పనహాలయ కోట చ్ుటూట శత్ుర సైనాొం
ఉొండడొంతో తాను యుదాద న్నకి సిదదొంగా లేనన్న దయత్లచ్వలసినదిగా సిదిద
జ్ోహార్కు వరూమయనొం పొంపాడు. అది తలుస్ుకొన్ని సిదిద జ్ోహార్ సైన్నకులు న్నఘయ
స్రళొం చేసి విశార ొంతి తీస్ుకొొంటుొంటే, శివాజీ త్న అనుచ్రులతో కోట నుొండ్ర
త్పిిొంచ్ుకొన్న త్న సైనాొం ఉని కోటవెైపు పయన్నొంచ్సాగాడు.
10. పవన్ఖోండ్్యుద్దోం:
చివరిక్షణొంలో ఇది తలుస్ుకొని సిదిద జ్ోహార్ త్న బ్లగాలతో శివాజీన్న
వెొంబ్డ్రొంచ్సాగాడు.
కోటకు చేరుకొనేలోపు శత్ుర వులు త్మను స్మీపిొంచ్గ్లరు అన్ని విష్యొం
గ్రహొంచి బ్ాజీ పరభు దేశపాొండ్ే అనే స్రాద ర్ 300 మొంది అనుచ్రులతో కలసి
తాము శత్ుర సైనాాన్ని ఎదురకకొంటామన్న, శివాజీన్న త్న అొంగ్రక్షకులతో
ఎలయగ్యినా కోట చేరుకోమన్న చపిి ఒపిిొంచాడు. శివాజీ కోట వెైపు వెళ్ళళన
వెొంటనే బ్ాజీ పరభు దేశపాొండ్ే రెొండు చేత్ులయ ఖ్డ్ాొ లు పటుట కొన్న శత్ుర వులతో
యుదదొం చేశాడు.
300 మొంది సైన్నకులు త్మ పార ణాలకు తగిొంచి అతి బ్లమయిన శత్ుర వులతో
ప రాడ్ర నేలకొరిగారు. అపిటటకి శివాజీ త్న కోట చేరుకునాిడు. కోటలో త్న
అనుచ్రులతో చ్రిిొంచిన అనొంత్రొం తాము సిదిద జ్ోహార్ సైనాాన్ని
ఎదురకకనలేమన్న గ్రహొంచిన శివాజీ స్ొంధికి అొంగీకరిొంచాడు. స్ొంధిలో భాగ్ొంగా
శివాజీ సామయా జ్ాొం స్వత్ొంత్రయ రాజ్ాొంగా గ్ురిూొంపు పొందిొంది. సిదిద జ్ోహార్
విజ్యయన్నకి బ్హుమతిగా పనహాలయ కోట లభొంచిొంది.
ఈ యుదదమే స్ులయూ నులతో శివాజీ చేసిన ఆఖ్రి యుదదొం. ఆ త్రువాతి కాలొంలో
మొఘల్ సైనాొంతో యుదాద లు చేయవలసి వచిిొంది.
11. మొఘలులతో యుదాద లు:
షైస్ాా ఖహనతోయుద్దోం:
1660లో ఔరొంగ్జ్ేబ్ు త్న మేనమయమ అయిన షాయిసాూ ఖ్యనకు లక్షకు పైగా
స్ుశిక్షుత్ులయిన సైనాాన్ని, ఆయుధాలను అొందిొంచి శివాజీన్న ఓడ్రొంచి దకకన పార ొంతాన్ని
సావధీనొంచేస్ుకొన్నరమమన్నపొంపిొంచాడు.బ్లమయినషాయిసాూ ఖ్యనసేనముొందుశివాజీ
సేన త్ల వొంచ్క త్పిలేదు. శివాజీ ఓటమి అొంగీకరిొంచి పూణే వదిల్ప వెళళవలసి వచిిొంది.
పూణేలోశివాజీన్నరిమొంచినలయల్మహల్లోషాయిసాూ ఖ్యనన్నవాస్ొంఏరిరుచ్ుకొనాిడు.
ఎపిటటకయినా శివాజీ మెరుపుదాడ్ర చేసాూ డన్న షాయిసాూ ఖ్యన పూణే నగ్రమొంతా చాలయ
కటుట దిటటమయిన భదరత్ను ఏరాిటు చేసాడు. 1663 ఏపిరలోో నగ్రొంలో ఒక పళ్ళళ ఊరేగిొంపు
జ్రుగ్ుత్ుొండగా శివాజీ మయరువేష్ొంలో త్న అనుచ్రులతో కలసి పళ్ళళకూత్ురు త్రపున
బ్ొంధువులోో కలసిపోయి లయల్ మహల్ చేరుకొనాిడు. ఆ భవనొం స్వయయనా త్న
పరావేక్షణలోన్నరిమొంచ్బ్డ్రనది కాబ్టటట,స్ులువుగాలోపల్పకి చేరుకొన్నషాయిసాూ ఖ్యనగ్దిలోకి
చేరుకొనాిడు.శివాజీకతిూవేటుకుషాయిసాూ ఖ్యనమూడువేళళళతగి కిొందపడగా,షాయిసాూ
ఖ్యన కిటటకీలో నుొండ్ర దుమికి పార ణాలు రక్రొంచ్ుకునాిడు. అొంత్లో ఇది పసిగ్టటటన షైసాూ
ఖ్యన అొంగ్రక్షకులు షాయిసాూ ఖ్యనను స్ురక్రత్ పార ొంతాన్నకి తీస్ుకెళ్ళళరు. మొఘలులకు
మచ్ితచిినషాయిసాూ ఖ్యననుఔరొంగ్జ్ేబ్ుస్ుదతరబ్ొంగాలీపార ొంతాన్నకి పొంపిొంచివేసాడు.
12. సూరత్్యుద్దోం:
1664 నాటటకి స్తరత్ నగ్రొం పరధాన వాాపారకేొందరొంగా ఉొండ్ేది. శివాజీ స్తరత్ పైన
దాడ్ర చేసి ధనాన్ని, ఆయుధాలను దోచ్ుకునాిడు. అపారమయిన ఆ మొఘల్
స్ొంపదతో కొన్ని వేలమొందిన్న త్న సైనాొంలో చేరుికొనాిడు. కొదిదరోజులోో మొఘలుల,
బీజ్యపూర్ స్ులయూ నుల కోటలను ఒకొకకకటటగా త్న సొంత్ొం చేస్ుకోవడొం మొదలు
పటాట డు.
ఇది చ్తసిన ఔరొంగ్జ్ేబ్ు ఆగ్రహోదుర డ్ై త్న దగ్ొర పన్న చేస్ుూ ని రాజ్పుత్ుర డయిన
రాజ్య జ్ెై సిొంగను శివాజీ పైకి పొంపిొంచాడు. రాజ్య జ్ెై సిొంగ స్ొంగ్తి తల్పసిన శివాజి
తాను యుదదొంలో ఓడ్రపో వడొం ఖ్యయమన్న తలుస్ుకొన్న స్ొంధికి ఒపుికునాిడు.
స్ొంధిలో భాగ్ొంగా 23 కోటలను, 4,00,000 రూపాయలను మొఘలులకు చల్పోొంచాడు.
శివాజీ తాను కూడ్ా ఒక మొఘల్ స్రాద ర్గా ఉొండడ్ాన్నకి అొంగీకరిొంచాడు. మొఘల్
సైనాాన్ని ఉపయోగిొంచ్ుకొన్న త్న శత్ృవులయిన బిజ్యపూర్, గోలగకొండస్ులయూ నులను
ఓడ్రొంచ్డ్ాన్నకే శివాజీ మొఘల్ స్రాద ర్గా ఉొండడ్ాన్నకి ఒపుికునాిడు.
13. ఆగ్ాా ్కుట్ర:
1666లో ఔరొంగ్జ్ేబ్ు త్న యయభయావ పుటటటనరోజు స్ొందరభొంగా శివాజీన్న, అత్న్న
ఆరేళళ కొడుకు శొంభాజీన్న ఆగార కు అహావన్నొంచాడు. స్భలో శివాజీన్న సైన్నకాధికారుల
వెనుక న్నలబ్టటట అవమయనపరిచాడు. ఇది స్హొంచ్లేన్న శివాజి బ్యట వెళళూ ొండగా
భటులు చ్ుటుట ముటటట శివాజీ ఉొంటుని అతిధి గ్ృహాన్నకి తీస్ుకెళ్ళళ అకకడ్ే బ్ొందీ
చేశారు.
ఔరొంగ్జ్ేబ్ు మొదట శివాజీన్న చ్ొంపాలనుకునాి, దాన్నవలో మరాఠాలు ఒకకసారిగా
చలరేగ్ుతారన్న తలుస్ుకొన్న శివాజీన్న బ్ొందీగా ఉొంచాలన్న న్నశియిొంచాడు. త్న
కొడుకుతో బ్ొందీగా ఉని శివాజీ ఎలయగ్యినా త్పిిొంచ్ుకోవాలన్న
పరయతిిొంచ్సాగాడు. పరతిరోజు తాను ఏరికోరి స్మకూరిిన పళళను ఆగార లోన్న
సాధువులకు, గ్ుడులకు, ఫకీరోకు పొంపిొంచేలయ అనుమతి తీస్ుకునాిడు. కొన్ని
నెలలపాటు పళళ బ్ుటటలు పొంపిొంచిన త్రావత్ తాను పన్నమన్నషిగా మయరువేష్ొం
వేస్ుకొన్న కొడుకును బ్ుటటలో పటుట కొన్న త్పిిొంచ్ుకునాిడు. శివాజీ, శొంభాజీ ఇదదరూ
పళళబ్ుటటలోో దాకుకన్న త్పిిొంచ్ుకొనాిరన్న ఒక వాదన.
14. ఆగ్ాా ్కుట్ర:
అపిటటకే శివాజీ పార బ్లాొం త్గ్ొడొం వలో, మొఘలులు మరిన్ని యుదాద లలో
పాలగొ ొంటూ ఉొండడొంవలో ఔరొంగ్జ్ేబ్ు శివాజీనుొండ్ర ముపుి ఉొండదన్న భావిొంచి పదదగా
పటటటొంచ్ుకోలేదు. శివాజీ ఎకుకవ పార చ్ురాొంపోొందేలయ కాకుొండ్ా రహస్ాొంగా త్న
కారాకలయపాలు న్నరవహొంచ్డొం మొదలుపటాట డు. 1674 నాటటకి లక్ష మొంది
స్ుశిక్రత్ులయిన సైనాాన్ని, ఆయుధాలు, అశావలు, నౌకా వావస్ూను
స్మకూరుికునాిడు. 1670 జ్నవరి నుొండ్ర మొఘల్ కోటల పైన దాడులు చేసి
సొంత్ొం చేస్ుకోవడొం మొదలు పటాట డు. అలుపరగ్న్న యుదాద లతో అలసిపో వడొం, స్రి
అయిన సైనాొం లేకపో వడొం, ఖ్జ్యనా ఖ్యళీ కావడొంతో మొఘల్ సైనాొం శివాజీన్న
ఎదురకకనలేకపో యిొంది.
15. స్ోంహగఢ్్యుద్ధోం:
శివాజీ ఎనని కోటలను స్ులువుగా సావధీనొం చేస్ుకునాి, పూణే దగ్ొర ఉని కొొండన కోట
సావధీనొం కాలేదు. ఆకోటను ఉదయభాన రాథోడ అనే రాజ్పుత్ృడు పరిరక్రస్ుూ ొండడమే
కారణొం. దురేభధామయిన ఆ కోట చ్ుటూట ఎపుిడత సైన్నకులు పహారా కాస్ుూ ొండడొంతో శివాజీ
త్నదగ్ొర అత్ాొంత్ గకపి సైన్నకాధికారిగా పేరు తచ్ుికొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట
సావధీనొం చస్ుకొన్న బ్ాధాత్ అపిగిొంచాడు.
తానాజీ త్న అనుచ్రులతో రహస్ాొంగా ఆ కోటను కొదిదరోజులపాటు క్షుణణొంగా అధాయనొం
చేసాడు. అన్ని పరధాన దావరాలోో కటుట దిటటమయిన సైనాొం ఉొంది. చివరగా కోటకు ఒకవెైపు
ఉని ఒక కొొండ తానాజీన్న ఆకరిాొంచిొంది. ఆ కొొండ చాలయ ఏటవాలుగా ఉొండడొంతో సైనాొం ఆ
కొొండ ఎకకడొం అసాధాొం. అపుిడు తానాజీ 'యశవొంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కటటట
కొొండ పైకి విసిరాడు. తాడు స్హాయొంతో పైకి వెళ్ళళనవారు అొందిొంచిన తాళళను పటుట కొన్న
సైనాొం కోటలోకి చేరుకొొంది. చ్రిత్రలో యుదదొంలో ఉడుమును ఉపయోగిొంచ్డొం ఇదే పరథమొం
కావచ్ుి.
అొంత్లో తానాజీ సో దరుడు స్తరాాజీ కోట ముఖ్దావరొంపైన దాడ్ర చేసాడు. మయరాఠాలకు
రాజ్పుత్ుర లకు జ్రిగిన భీకరపో రులో మరాఠాలు గెల్పచినా తానాజీ మరణొంచాడు. ఈ వారూ
విని శివాజీ 'కోటను గెల్పచాము కానీ సిొంహాన్ని పో గకటుట కొనాిము ' అనాిడు. సిొంహొంవలె
పో రాడ్రన తానాజీ గౌరవారూొం కొొండన కోట పేరును సిొంహఘడగా మయరాిడు.
16. చివరిదశ:
శివాజీ పటాట భషేకము
జూన 6, 1674న రాయఘడ కోటలో వేద పఠనాల
మధా శివాజీన్న క్షతిరయరాజులొందరికీ అధిపతిగా
కీరిూస్తూ 'ఛత్రపతి ' అన్న బిరుదును పరదానొం
చేసారు. కొనాిళళకు 50,000 బ్లగ్ొంతో దక్రణ
రాషాటర ల దొండయయత్రచేసివెలూో రు, గిొంగీలను
సొంత్ొం చేస్ుకునాిడు.27 ఏళళపాటు
యుదాద లలో గ్డ్రపి హొందత రాజులకు ఆదరశొంగా
న్నల్పచి స్ువిశాల మరాఠా సామయా జ్యాన్ని
నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవర
జ్వరొంతో బ్ాధపడ్ర ఏపిరల్ 3,1680 న మధాాహిొం
12 గ్డ్రయలకు రాయఘడ కోటలో మరణొంచాడు.
శివాజీ పదదకొడుకయిన శొంభాజీ త్రావత్
రాజ్యాన్ని చేపటటట మొఘలులను స్మరూవొంత్ొంగా
ఎదురకకన్న పరిపాల్పొంచాడు.
17. పరిపాలనా విధానొం:
యుదదత్ొంతార లలో మయత్రమే కాకుొండ్ా పరిపాలనా
విధానొంలో కూడ్ా శివాజీ భారత్దేశ రాజులలో
అగ్రగ్ణుాడు. మొంతిరమొండల్ప, విదేశాొంగ్
విధానొం,పటటష్టమయిన గ్ూఢచారి వావస్ూ ఏరాిటు
చేసాడు. పరజ్లకోస్మే పరభువు అని స్తత్రొం పాటటొంచి,
వాకిూగ్త్ విలయసాలకు ఎటువొంటట వాయొం చేయక పరజ్ల
స్ొంక్ేమొం కోస్మే పాటు పడ్ాు డు.
18. వయకతాతవోం:
స్ుధీరా యుదద కాలొంలో లెకకలేనన్ని యుదాద లు చేసినా ఎనిడత
పవిత్రస్ూలయలను ధవొంస్ొం చేయలేదు. యుదదొంలో ఓడ్రపో యిన
శత్ుర వుల రాజ్ాొంలో ఉని యుదదొం చేయలేన్నవారికి, స్ూీలకు,
పసివారికి స్హాయొం చేసాడు.
ఒకసారి శివాజీ సైన్నకాధికారి ఒక చిని ముసిోొం రాజును ఓడ్రొంచి
అత్డ్ర అొందమయిన కోడలును తీస్ుకొచిి శివాజీ ముొందు
పరవేశపటాట డు. శివాజీ ఆమెతో "నా త్ల్పో కూడ్ా మీ అొంత్
అొందమయినది అయిఉొంటే నేను కూడ్ా అొందొంగా ఉొండ్ేవాడ్రన్న"
అొంటూ ఆమెను త్ల్పోలయ గౌరవిొంచి కానుకలతో ఆమె రాజ్యాన్నకి
పొంపిొంచాడు.
న్నసావరూొంగా పరజ్లకు సేవచేయడొం, తాను చేస్ుూ ని పన్నపటో
అొంకిత్భావొం, మచ్ిలేన్న వాకిూత్వొం ఆయన అనుచ్రులకు,
పరజ్లకు ఆదరశొంగా న్నల్పచాయి. భారత్దేశాన్ని ఎొందరో రాజులో
ఏల్పనపిటటకీ ఈ లక్షణాలే శివాజీన్న గకపిరాజుగా చేసాయి.
19. కోట్ల్ు:
మరణొంచేనాటటకి 300 కోటలు శివాజీ ఆధీనొంలో ఉొండ్ేవి.
కొొండలపైన ఉనిత్ సాొంకేతిక విలువలతో దురేభధామయిన
కోటలను న్నరిమొంపచేయడొంలో శివాజీ పరపొంచ్ ఖ్యాతి
పొందాడు. నాసిక్ నుొండ్ర మదార స్ు దగ్ొర ఉని జిొంగీ వరకు 1200
కిలోమీటరో మధాఈ300కోటలున్నరిమొంచ్బ్డ్ాు యి.
పరతాపఘఢ్ కోట